Devotees Visited With Slippers in Tirumala : తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Category
🗞
News