Skip to playerSkip to main contentSkip to footer
  • 2/27/2025
Minister Uttam KumrReddy on SLBC Tunnel Accident : ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌ వద్ద సహాయచర్యలు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెణ్నెళ్లలో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు టన్నెల్‌ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.

Category

🗞
News

Recommended