Accident at Srisailam Left Canal Tunnel : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కిందపడటంతో పైకప్పు కూలి సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Category
🗞
NewsTranscript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:50♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪
02:40♪♪
02:50♪♪
03:00♪♪
03:10♪♪
03:20♪♪