Skip to playerSkip to main contentSkip to footer
  • 9/1/2024
Buses Stop Between AP And Telangana : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో ఐతవరం వద్ద ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బందయ్యాయి.

Category

🗞
News

Recommended